నిద్రలేవటానికి వేళాపాళా లేదు. పడుకోవడానికీ లేదు. గుడ్లగూబలా రంగుల తెరకు కండ్లప్పగింత! మిట్టమధ్యాహ్నం అయ్యేదాకా మొద్దు నిద్ర!! ఎప్పుడు పడుకుంటామో తెల్వదు.
కడుపులోని మంచి బ్యాక్టీరియాకు మలబద్ధకానికి ఉన్న సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ‘ప్రోబయాటిక్ బిఫైడో బ్యాక్టీరియం జన్యువులు పేగు చలనశీలతను ప్రభావితం చేస్తుంది.
అజీర్తి, మలబద్ధకం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతుంటారు. ఆహారంలో (Health Tips) మార్పుల ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్న�
foetus in infant’s stomach | ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు.
మా బాబు వయసు మూడేండ్లు. ఏడాది నుంచీ రోజుకు మూడునాలుగుసార్లు టాయిలెట్కు వెళ్తాడు. కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. భోజనంలో తిన్న క్యారెట్ ముక్కల లాంటివి కూడా మలంలో కనిపిస్తూ ఉంటాయి. మిగతా విషయాల్ల
ఆరోగ్యకరమైన పొట్టతోనే బలమైన రోగ నిరోధక వ్యవస్థ సాధ్యం. తిన్న తిండి వంటబడితేనే మెదడు, గుండె.. మొత్తంగా శరీరం దిట్టంగా ఉంటాయి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో తోసుకోకుండా.. జీర్ణవ్యవస్థ క్షేమం కోసం కొన్ని ఆరోగ
కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ‘క్రయో ఫ్రీజింగ్' అని కూడా వ్యవహరిస్తారు. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు తయారవుతాయి.
పగటి నిద్ర పనికి చేటు అంటారు. కానీ పగటి కునుకు శరీరానికి, మెదడుకు ఎంతో మంచిచేస్తుందట. అలా ఓ గంటన్నర వరకు కునుకు తీయొచ్చని చెబుతున్నారు నిపుణులు. కాకపోతే అది రెండు గంటలకు మించితే మాత్రం మగతగా మారుతుంది.
ఎసిడిటీ, అజీర్తి మనిషిని ఓ చోట నిలువనీయవు. ఆహార ప్రియులైతే ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎసిడిటీ బాధితులకు ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటిస్తే.. సమస్యను నియంత్రి�