అయోధ్య రామాలయంలో ప్రతి రోజూ రూ.6-8 లక్షల విరాళాలు పక్క దారి పట్టి ఉంటాయని సిట్ అంచనా వేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం విరాళాల చోరీ విషయం వెలుగులోకి రాక ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాత
Gas Cylinders Stolen | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్తో పాటు చోరీలు కూడా పెరుగుతున్నాయి. హెల్మెట్లు ధరించి స్కూటీ వచ్చిన ఇద్దరు వ
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి రూ.4 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే
Gold Stolen From Judge's Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి బంగారం చోరీ అయ్యింది. అత్యంత భద్రత ఉండే జడ్జి నివాసంలో ఈ దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ న్యాయమూర్తి ఫిర్యాదుపై కేసు నమోదు చే�
idols stolen from minister's office | సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి దేవుడి విగ్రహాలు మాయమయ్యాయి. అత్యంత భద్రత ఉండే తన కార్యాలయం నుంచి అవి చోరీ కావడంతో ఆ మంత్రి షాక్ అయ్యారు. సెక్యూరిటీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప
burglary at an NGO office | ఒక ఎన్జీవో కార్యాలయంలో దొంగతనం జరిగింది. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటి పలు గాడ్జెట్లు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్�
Car Wheels Stolen | ఇంటి బయట పార్క్ చేసిన కారు నాలుగు చక్రాలు చోరీ అయ్యాయి. ఇది చూసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అవధ్ ఓజా షాక్ అయ్యారు. రద్దీ ప్రాంతంలో పగలే ఈ చోరీ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
Pigeons Stolen | పది లక్షలకుపైగా విలువైన 400 పావురాలు చోరీ అయ్యాయి. దీంతో వాటిని పెంచి అమ్మే వ్యక్తి కంగుతిన్నాడు. ఖాళీగా ఉన్న పావురాల బోనులు చూసి షాకయ్యాడు. దొంగలు ఎలాంటి శబ్దం చేయకుండా వందల పావురాలను దొంగిలించడంపై
Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.