ముంబై, జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 �
ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి క�
ముంబై ,జూన్ 24: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి
ముంబై ,జూన్ 23 : షేర్ల విలువ నిన్న భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు అప్రమత్తంగా కలాడుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 53వేల మార్కును దాటి కిందకు వచ్చింది. ఇవాళ ఊగి�
ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అ
ఢిల్లీ ,జూన్ 22: స్టాక్ మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ప్రస్తుతం ఇండియన్ బుల్ మార్కెట్ 2003-08లోని ధోరణికి అద్దం పడుతుందని వెల్లడించింది. గత ఏ�
ముంబై,జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు ఇవాళ అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీల
ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ న�
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.3
ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్
ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్