ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స�
ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కా
సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ జూన్ తొలివారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీ) దేశీ స్టాక్ మార్కెట్లోకి రూ. 9,500 కోట్లకుపైగా నిధులు కుమ్మరించారు. కరోన�
ముంబై, జూన్ 8: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 52,428.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,432.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,135.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.20శాతం అంటే 106.35 పాయింట్లు �
చారిత్రక గరిష్ఠ స్థాయికి స్టాక్ మార్కెట్లు 52,300 పాయింట్లు దాటిన సెన్సెక్స్ ముంబై, జూన్7: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు తగ్గుతుండటం, మరోవైపు పలు రా
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల
ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అ
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార