చారిత్రక గరిష్ఠ స్థాయికి స్టాక్ మార్కెట్లు 52,300 పాయింట్లు దాటిన సెన్సెక్స్ ముంబై, జూన్7: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు తగ్గుతుండటం, మరోవైపు పలు రా
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల
ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అ
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార
ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ము�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది
ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స�