ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ము�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది
ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించ�
ముంబై :నిన్నటివరకు లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ 141 పాయింట్లు కిందకు దిగి 14,800 వద్ద ట్�
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో �
ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగ�