ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో �
ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగ�
ముంబై ,మే 4: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమై,మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోన�
ముంబై మే3: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్,ఇవాళ కొంత సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పట�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా వైరస్ మరింత విజృంభిస్తుండటంతో స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాస�
Stock markets: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి.
జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలువిలువ రూ.18,750 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి మరి. వీటి విలువ రూ.18,750 కోట్ల