ముంబై : స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ప్లాట్ గా మొదలయ్యాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావం సూచీలపై కనిపించింది. దీంతో ఇవాళ సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 57847 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో17215 వద్ద కొనసాగుతున్నది.