సెన్సెక్స్ 887, నిఫ్టీ 264 పాయింట్లు అప్ గ్లోబల్ మార్కెట్ల దన్నుతో తొలగిన ఒమిక్రాన్ భయాలు ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సాన
ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయ�
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �
దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. భారీగా లాభాల స్వీకరణ జరగడంతో నిఫ్టీ 223.65 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధానంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కరెక్షన్ పెద్ద ఎత్తున జరిగింది. �
ప్రకటనలు-తీర్మానాలు ప్రవచనాలు మొదటి తీర్మానాన్ని పాటిస్తుంది రెండవ తీర్మానాన్ని పాటిస్తుంది రెండు తీర్మానాలు పాటించదు రెండు తీర్మానాలు పాటిస్తుంది ప్రకటన: సచిన్ను మేనేజర్ తన సహచరుల వద్ద కించపరిచెన
సెన్సెక్స్ 514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడికి భారీ నష్టాల్ని చవిచూసిన భారత స్టాక్ సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు పెరిగి 59,005 పాయింట్ల వద్ద మ�
ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ స
రోజుకో ఆఫర్, రోజుకో లిస్టింగ్ ఇటు ఇన్వెస్టర్లు, అటు ప్రమోటర్లు పోటాపోటీ హైదరాబాద్, ఆగస్టు 9: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతున్నది. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుండటం, వ్యాపా�
కొత్త గరిష్ఠానికి స్టాక్ సూచీలు సెన్సెక్స్ 873 పాయింట్లు అప్ 16,000 దాటేసిన నిఫ్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 3: దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డులతో హోరె�
ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�