ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
ముంబై ,మే 5: స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి స్వల్పంగా పైకి కిందకు కదిలినప్పటికీ మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. కాగా…ఈరోజు టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో మదుపరుల సంపద పరుగులు పెడుతున్నది. గత 3 రోజుల్లో బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 6,39,437.31 కోట్లు ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది కూడా. ఈ ఐపీవోకి రావడానికి దొడ్ల డ�
2020-21 చివరిరోజు 627 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇ�
ముంబై, మార్చి 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. దేశంలో మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తారన్న వార్తలతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం సూచీలు తీవ్ర ఒత్త
ఒక్కరోజే తరిగిపోయిన మదుపరుల సంపద సెన్సెక్స్ 487, నిఫ్టీ 144 పాయింట్లు పతనం ముంబై, మార్చి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.1.37 లక్షల కోట్లకుపైగా తరి�