బయ్యారం ఉక్కు కర్మాగారంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషన్రెడ్డి ఆదివారం హనుమకొండలో మాట్లాడుతూ.. ‘మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాట
Kishan Reddy | బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం విస్మరించింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్య�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఎందుకు సన్మానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Steel factory | బయ్యారంలో(Bayyaram) ఉక్కు ఫ్యాక్టరీ( Steel factory) నిర్మించాలని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుష్కలంగా ఖనిజ నిక్షేపాలు, అన్ని వసతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం �
విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్చేశారు.
CM Revant Reddy | 2019-20 నుంచి 2023-24 వరకు బీఆర్జీఎఫ్ కింద తెలంగాణకు రావాల్సిన రూ.1800 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
Minister Kishan Reddy | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిష్టి బొమ్మల దగ్ధం చేశారు.
Minister Satyavathi Rathod | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేం
ముంబై: ఒక స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయిసర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలోని ఉక్క కర్మాగా�