జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తిప్పికొడదామని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖనిలో ఆదివారం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమ
సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి
డిమాండ్ చేశారు. మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలోనీ ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రా�
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�
రాజకీయ కక్షతోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ జావిద్ పాషా, బీఆర్ఎస్ నాయకుడు బాలసాని కొమరయ్య (ఎర్ర కొమురయ్య) ను సింగరేణిలో అక్రమంగా బదిల�
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును బాన్సువాడ బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపదకంగా కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ బాబు జగ్జీవన్ రామ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఇందిరమ్మ ఇల్లు, నెలకు 12, వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పై హామీలన్నీ నెరవేర్చలేదని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. నావాడు, నీవాడ�
బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు (Ramchander Rao) పేరును ఖరారు చేసింది.
ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ని మంగళవారం బోధన్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మీరి ఇలియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మీర్ ఇలియాజ్ అలీ �