Tribals Issues | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసీల ప్రత్యేక చట్టాలను , హక్కులను, జీవోలను ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధక్షుడు లోకిని రాజు మండిపడ్డారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు (యూటీ) మారెట్ రుణాల కింద ప్రతిపాదించిన క్యాలెండర్ను భారతీయ రిజర్వు బ్యాం కు
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �
రైతన్నలు యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ మేరకు చిగురుమామిడి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అంద
రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతిభ కన్నా ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నాయని సుప్ర�
సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని సఫాయి కార్మికుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశన్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనున్నది. అయితే ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం మూడు విడతలుగా రూ.లక్ష, రూ.1.50 లక్�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రాక పోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఆదాయ వనరులు లేని చిన్
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వృద్ధుడిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్గా చిత్రీకరించి కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవ
దక్షిణాది రాష్ర్టాల్లో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆదాయం తక్కువ జనాభా ఎక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చుపెట్టేది ఉత్తరాదిలోనే. ఇది వ్యవస్�
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించు�
రోడ్డు భద్రత చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట