రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనున్నది. అయితే ఆగస్టు 15వ తేదీలోపు మొత్తం మూడు విడతలుగా రూ.లక్ష, రూ.1.50 లక్�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రాక పోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఆదాయ వనరులు లేని చిన్
సాధారణ జీవితం గడుపుతున్న ఓ వృద్ధుడిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్గా చిత్రీకరించి కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో బుధవ
దక్షిణాది రాష్ర్టాల్లో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆదాయం తక్కువ జనాభా ఎక్కువ. పన్నుల రూపంలో దక్షిణాదిలో వసూలు చేసే సొమ్మును కేంద్రం ఎక్కువగా ఖర్చుపెట్టేది ఉత్తరాదిలోనే. ఇది వ్యవస్�
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించు�
రోడ్డు భద్రత చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్న పిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట
Professional Tax | వర్క్ ఫ్రం ఆఫీస్ లేదా వర్క్ ఫ్రం హోం పని చేస్తున్నా.. సంబంధిత రాష్ట్రంలో అమల్లో ఉన్న వృత్తి నైపుణ్య పన్ను విధానాన్ని బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాల్సే ఉంటుందని పన్ను రంగ నిపుణులు
Supreme Court | రెండో జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (SAJPC) సిఫార్సుల మేరకు దిగువ కోర్టుల జడ్జిలకు రావాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించేందుకు రాష్ట్రాలు, కేంద్ర �
న్యూఢిల్లీ: 6-12వ తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరు
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించి, సబ్బండ కులాల మనోభావాలను దెబ్బతీసిన హమారా ప్రసాద్ను దేశ బహిష్కరణ చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మహిళలు, యువతులు స్వశక్తితో ఎదగాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలి. గ్రామాల్లో ఉన్నవారికి ఉపాధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కాగా, కుట్టు పని వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది.