న్యూఢిల్లీ: 6-12వ తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరు
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించి, సబ్బండ కులాల మనోభావాలను దెబ్బతీసిన హమారా ప్రసాద్ను దేశ బహిష్కరణ చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మహిళలు, యువతులు స్వశక్తితో ఎదగాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలి. గ్రామాల్లో ఉన్నవారికి ఉపాధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కాగా, కుట్టు పని వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది.
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) లేదా వాటి స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) సమీకరించే రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమ�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
పద్మ అవార్డుల కోసం పేర్లను పంపండి.. రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ లేఖన్యూఢిల్లీ, జూన్ 4: వివిధ రంగాల్లో గొప్ప సేవలు అందిస్తూ అంతగా ప్రచారంలోకి రాని విశిష్ట వ్యక్తులను గుర్తించి పద్మ అవార్డుల కోసం నామినేట్ చ�
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రాష్ట్రాలు సొంతంగా టీకాలు కొనడం సాధ్యం కాదా? కేంద్రం ద్వారా రావాల్సిందేనా? కేంద్రం అవసరమైనన్ని టీకాలు సరఫరా చేయలేకపోతున్నది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి టీకాలు కొ�
మినహాయింపులతో ప్రయోజనాలు అటు బిల్డర్లు, ఇటు కార్మికులు హ్యాపీ 12 లక్షల మంది కార్మికులకు లబ్ధి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగానికి ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. కరోనా ఆపత్కాల �
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. పెద్ద సంఖ్యలో జనం మహమ్మారితో మృత్యువాతపడుతున్నారు.
వైరస్ ప్రభావంతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకునేందుకు బంధువు�