హైదరాబాద్, మే 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ వితరణలో ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్య�
10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎ
వడ్డీరేట్లు పెరుగుతాయన్న ఎస్బీఐ న్యూఢిల్లీ, మే 16: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్బ్యాంక్ ఈ ఏడాది ఆగస్టుకల్లా మరో 0.75 శాతం రెపోరేటును పెంచుతుందని ఎస్బీఐ ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పె�
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 17 వరకు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. గృహ, ఆటో, ఇతర రుణ రేట్ల పెంపునకు కారణమయ్యే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంఎసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు బ్యాంక్ ఒక నోటిఫ�
బ్రాంచీలో ఐఎంపీఎస్కు ఎస్బీఐ చార్జీ వసూలు ఈఎంఐ చెల్లింపు ఫెయిల్పై పీఎన్బీ 250 వడ్డింపు న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) చార్జీలను మంగళవారం నుంచి పెంచనుంద�
State Bank Of India | నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారన్న ఎస్బీఐ ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్
SBI chairman | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్ కారా దినేష్ కుమార్ తన కుటుంబంతో సహా దర్శించుకున్నారు
మదుపరులకోసం సరికొత్త త్రీ-ఇన్-వన్ ఖాతా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎప్పటికప్పుడు ఖాతాదారుల కోసం కొత్త విధానాలను, సౌకర్యాలను తెస్తూ ఉంటుంది. తాజాగా మదుపరుల కో�
న్యూఢిల్లీ, నవంబర్ 22: ఎస్బీఐ ఆర్థిక వేత్తల నివేదిక వ్యవసాయ రంగానికి సంబంధించి 5 సంస్కరణలను ప్రతిపాదించింది. అవి… 1. రైతులు డిమాండ్ చేస్తున్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు హామీ’కి బదులు కేంద్రం కనీసం ఐదేండ్�
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ బ్యాంకింగ్ ( SBI online banking ) సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయనున్నాయి.
ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక టెక్నాలజీని అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సైబర్
State Bank of India : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తొలి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో లాభం 55 శాతం పెరిగి రికార్డు స్థాయిల