SBI PO Notification 2023 | ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టులు భర్తీకి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల�
ప్రభుత్వ బ్యాంకుల ఉన్నతాధికారుల పదవీ విరమణ వయసును పెంచనున్నారు. బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 60 శాతం ఆస్త�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి రాణించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతోపాటు వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
SBI FLC Recruitment | బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన వారికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) శుభవార్త చెప్పింది. ఎఫ్ఎల్సి కౌన్సెలర్(FLC Counsellor), �
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకున్నది. పీఎస్యూ బ్యాంక్ల్లో ఈ మార్క్ను చేరుకున్న రెండవదిగా నిలిచింది.
బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ) చైర్మన్ దినేశ్ ఖారా..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.37 లక్షల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. వీటిలో రూ.27 లక్షలు బేసిక్ వేతనం కాగా, రూ.9.9 లక్షలు �
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఇప్పటివరకూ రూ. 17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని, అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్కాగా, రూ. 3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కు�
RBI | రూ.2 వేల నోట్లను తమ బ్రాంచుల్లో మార్చుకొనేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు, ఫారం నింపాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు అన్ని బ్రాంచ్లకు శనివారం ఒక సర్క్యులర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి సిద్ధమైంది. బాండ్ల అమ్మకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. 26వ విడత కింద ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు బాండ్లను విక్రయించనున్నట్టు ఆర్థిక శా�
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది.
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.15,477 కోట్ల నికర లాభాన్ని గడించింది.
సకాలంలో రుణాలను అందజేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో బుధవారం బ్యాంకర్లు, అధికారులతో డీసీసీడీఎల్ఆర్సీ సమీక్షా సమా�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,265 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.