క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించేందుకు బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అత్యాధునిక మొబైల్ స్క్రీనింగ్ బస్సును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అందుబాట
ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ అన్నారు. శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలో వికసిత్ సంకల
Bull Enters Bank | ఉత్తరప్రదేశ్ (UP) ఉన్నావ్ (Unnao)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే ప్రధాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించింది.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూ
అసాధ్యం అనుకునే విజయాన్ని సాధించడంలో గొప్ప సంతృప్తి ఉంది. ‘ఇక ఈ జీవితానికి ఇది చాలు’
అనిపిస్తుంది. కానీ అక్కడితో ఆగిపోని కథ ఇది. అరుంధతి భట్టాచార్య పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,099.58 కోట్ల కన్సాలిడేట�
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బ్రాండ్ అంబాసిడర్గా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ నియమితులయ్యారు. ఎస్బీఐ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో ధోనీ కీ�
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
SBI PO Notification | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. అతి పురాతనమైన బ్యాంకుల్లో ఒకటి. బ్రాంచీల సంఖ్య, బ్యాంకు సిబ్బంది పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. తాజాగా ఎస్బీఐ 2000 పీవో కొలువు�
SBI PO Recruitment | దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కేవలం డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తార�
దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.