ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మ�
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవ�
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
మోదీ జీ! నేను, తల్లి భరతమాత 29వ బిడ్డ తెలంగాణను. నీ తల్లి గుజరాత్కు చిన్న చెల్లెను. నీకు చిన్నమ్మను. బాగున్నావా కొడుకా? నా అక్క కొడుకు చాయ్వాలా ప్రధానయ్యిండని తెలిసి చాలా సంబురపడ్డ బిడ్డ. చిన్ననాటి నుంచి కష
టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
కలలుగన్న తెలంగాణ సాకారమైంది. పెద్ద రాష్ర్టాలకు దీటుగా తెలంగాణ ప్రగతి సాధిస్తున్నది. 8 ఏండ్ల క్రితం రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.75 లక్షలకు చేరింది. కేంద్రం ఎన్ని ఆర్థిక ఆంక్షలు పెట్టిన
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�