మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�
హిందువుల పండుగలకు శ్రావణ మాసం స్వాగత తోరణంలాంటిది. ఈ ఏడాది కూడా జూలై 29న శ్రావణ శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. ఈ మాసంలో పలు పండుగలు ఉన్నాయి. శుక్రవారంతో ఈ మాసం ఆరంభమవుతుండడం విశేషం. ఈ మా�
శ్రావణమాసం పవిత్రమైనది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది, ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ మాసంలో పౌర్ణమి న�
ఉదయ్శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్ఫ్రెండ్'. గురు పవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్ మ్యానువల్ కథానాయిక. ఒక్కపాట మినహా
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డ
సంధ్యా, వర్షిని, అఖిల్, దేవర్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బంగారు తల్లి’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీ విజయరాము పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ దర్శకత్వంలో బొద్దం రాము యాదవ్, విజయ్ రూపొం
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
స్వరాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.18కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్ల మరమ్మతు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వేము�
దేవరుప్పులకు చెందిన ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్రెడ్డి రూపొందించిన శిల్పాలతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబ�
రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్ వ్యాక్సిన్హబ్గా, మెడికల్ హబ్గా మారడం గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్లో మెడ
పట్టణ ప్రగతిలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశ్నగ
ఎనిమిదో విడుత హరితహారానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ విడుత 1.68 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. డీఆర్డీఏ ఆధ్వ ర్యంలో 24, అటవీ శాఖ 28 నర్సరీలతోపాటు 253 గ్రామ నర్సరీ లు సహా జిల్లావ్యాప్త�
సందీప్కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఫాంటసీ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శనివా�