తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో ఇటీవల రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి మూలకు పెట్టిన వాహనాలకు మంగళవారం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపడుతున్నారు. రోజుకో రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ కలెక్టరేట్ వద్ద 14వ రోజు కొనసాగుత
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ న్యాయమైన హామీలను నెరవేర్చాలని డి మాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కా ర్యాలయం ఎదుట చేపడుతున్న నిరవదిక స మ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకున్నది.
సమ్మెలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగిని గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన కంచం హైమావతి (42) తిరుమలాయపాలెం ఎమ్మార్సీలో
సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఆదివారం వారు
సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పేస్కేల్ అమలుచేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాటపట్టారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మహ�
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం న�
ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం అర్బన్ ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.
చాలీచాలని వేతనం, పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో ఉద్యోగులు పిట్ట ల్లా రాలిపోతున్నారని సమగ్రశిక్ష క్లస్టర్ రిసోర్స్పర్సన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్కేల్ ఇప్పించాలని తెలంగాణ సమగ్ర సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం నేతలు బుధవారం మంత్రి ధనసరి అనసూయ, విద్యాశాఖ