చాలీచాలని వేతనం, పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో ఉద్యోగులు పిట్ట ల్లా రాలిపోతున్నారని సమగ్రశిక్ష క్లస్టర్ రిసోర్స్పర్సన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్కేల్ ఇప్పించాలని తెలంగాణ సమగ్ర సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం నేతలు బుధవారం మంత్రి ధనసరి అనసూయ, విద్యాశాఖ
Telangana | సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం