సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి, మినిమం టైమ్స్కేల్ ఇప్పించాలని తెలంగాణ సమగ్ర సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం నేతలు బుధవారం మంత్రి ధనసరి అనసూయ, విద్యాశాఖ
Telangana | సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం