Dussehra celebrations in Srisailam from tomorrow | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో గురువారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. 17 రోజుల్లో రూ.1.81 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి
Srisailam Temple | వైభవంగా త్రయోదశి పూజలు.. బసవన్నకు విశేష అభిషేకం | త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో
సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవం
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన కుమారస్వామి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్�
ఏపీ సీఎం జగన్ను కలిసిన శ్రీశైలం దేవస్థాన ఈఓ | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైల మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణా�
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామిఅమ్మవార్లతో పాటు ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు కుమారస్వామికి షోడష
Srisailam Temple | శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపార్చన | మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక
శ్రీశైలంలో వీరభద్రుడికి ప్రత్యేక పూజలు | అమావాస్య సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ వి�
Srisailam Temple | శ్రీగిరులపై భక్తుల సందడి | అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు
భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఈఓ లవన్న | క్షేత్రానికి వచ్చే యాత్రికులు తరచూ ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కరించాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం పరిపాలనా విభాగంలో అన