శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామిఅమ్మవార్లతో పాటు ఆలయంలోని పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ అర్చక వేదపండితులు కుమారస్వామికి షోడష
Srisailam Temple | శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపార్చన | మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక
శ్రీశైలంలో వీరభద్రుడికి ప్రత్యేక పూజలు | అమావాస్య సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ వి�
Srisailam Temple | శ్రీగిరులపై భక్తుల సందడి | అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు
భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఈఓ లవన్న | క్షేత్రానికి వచ్చే యాత్రికులు తరచూ ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కరించాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం పరిపాలనా విభాగంలో అన
Srisailam | శ్రీశైలంలో గోకులంలో అష్టమి పూజలు | శ్రావణమాస బహుళ అష్టమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో గోకులాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. శ్రీ భ్రమర�
శ్రీశైలం : శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు దాతలు తమ వంతు విరాళాలు ఇచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చె
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేపడుతున్న ముందస్తు చర్యలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్టెజేషన్ (ఐఎస్వో) ప్రశంసలు లభించాయి. ఆదివారం ఆలయ ఈవ�
శ్రీశైలంలో షష్ఠి పూజలు | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం షష్ఠి తిథి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో
శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలను ఈ నెల 12 నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామా�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
మొక్కలు నాటిన శ్రీశైలం ఈఓ | భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.