కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల
Srisailam project | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం చేతిలో కీలుబొమ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా డ్యాం 36 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల డ్యాంకు వరద పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.66లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజె క్టు 43గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 28,718క్యూసెక్కులు విని
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుండి 2,43,127 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 28,718 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 42,070 క్యూసెక్కుల ( మొత
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం శ్రీశైలం నుంచి 3,14,235 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఎన్నెస్పీ అధికారులు సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,37,040 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.