కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందనే చంద్రబాబు భ్రమ ఇప్పటిది కాదు! నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ను తానే నిర్మించానంటూ నేటికీ ఆయన డాబును ప్రదర్శిస్తూనే ఉంటాడు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం 2,049 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1063.50 అడుగుల (14.229టీఎంసీలు)నీట�
కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే ఇప్పటిదాకా కేంద్రం అనుమతులిస్తున్నది. అదే శాస్త్రీయత, ధర్మం కూడా. శ్రీశైలం, శ్రీరాంసాగర్ సహా అనేక ప్రాజెక్టులను నికర జలాల ఆధారంగానే కట్టారు.
1964లో మొదలైన పనులు 2 దశాబ్దాలపాటు కొనసాగాయి. అంచనా వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.15000 కోట్లకు పెరిగింది కానీ సగం ఆయకట్టుకూ నీళ్లందించలేదు. ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి నీటి విడుదల ప్రారంభించేనాటికే ప్రధాన జలాశయ�
సాగు భూముల విస్తీర్ణం.. పంట ఉత్పత్తుల పెంపులో, వ్యవసాయ అనుబంధరంగాల విస్తరణలో.. పారిశ్రామిక ప్రగతిలో.. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర అనిర్వచనీయం! శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60
ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయాల లెక్క ఉంటే.. తెలంగాణ ప్రాజెక్టులేమో శివాలయాల లెక్క ఉన్నయి’ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కట్టపై గుత్తా సుఖేందర్రెడ్డితో కొన్ని దశాబ్దాల కిందట ఉద్యమ నేత కేసీఆర
ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్లో నీరు డెడ్స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వ�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. యాసంగి పంటలకు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి వరదకాలువలతో పాటు ఎత్తిపోతలకు ప్రణాళిక ప్రకా�
కాళేశ్వరం ప్రాజెక్టుతో పనిలేకుండానే ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ప్రభుత్వం పంటలు చేతికొచ్చే ముందు చేతులెత్తేసింది. రాష్ట్రంలో కాంగ్రెస�
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల సాధనపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. మైనర్ ట్యాంకుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహా�
రాష్ట్రంలో చాలాచోట్ల వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. నీటిని ఎక్కు వ మోతాదులో అందించాల్సిన సమయం ఇది. లేదంటే తాలుగా మారి, దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంటుంది. ఎక్కువ మోతాదు సంగతేమో కానీ, చుక్క నీటిని కూడా అందించలే
విద్యుత్ ఉత్పత్తిలో ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రం మరోమారు లక్ష్యాన్ని చేరుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పంటలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకునే అవకాశం క�