సూపర్ హిట్ వెంకీ సినిమాకు త్వరలో సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. వెంకీలో తన ఎనర్జిటిక్ నటనతో అలరించిన రవితేజతో కాకుండా సీక్వెల్లో మరో హీరోతో చేస్తానంటూ దర�
హీరో గోపీచంద్ అంటే యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు. వీటితో పాటు ఆయన అద్భుతమైన కామెడీని కూడా పండిస్తారు. ఈ రెండు అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన చిత్రమే ‘విశ్వం’ అని చెప్పారు గోపీచంద్. �
జీవా, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ ‘అఘతియా’. రాశీ ఖన్నాతోపాటు యూరోపియన్ నటి మటిల్డా, అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ
‘శ్రీనువైట్లతో నాది రెండేళ్ల ప్రయాణం. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పటికి కుదిరింది. శ్రీనువైట్ల సినిమాలో ఆడియన్స్ ఎంత ఎంటైర్టెన్మెంట్ ఆశిస్తారో అంతా ఇందులో ఉంటుంది. అందుకోసమే దాదాపు ఏ�
“విశ్వం’ సినిమాలో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఛాలెంజ్గా తీసుకొని ఈ పాత్ర చేశాను. శ్రీనువైట్ల డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. నా పాత్రని చాలా ైస్టెలిష్గా డిజైన్ చేశారాయ
Gopichand - Prabhas | పాన్ ఇండియా నటుడు ప్రభాస్, నటుడు గోపిచంద్ల ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వర్షం సినిమా టైంలో మొదలైన వీరిద్దరి స్నేహం ఇప్పుడు ఇంకా బలంగా మారింది. అప్పుడప్పుబు గోపి�
Srinu Vaitla | టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర�
తెలుగు చిత్రసీమలో దర్శకుడు శ్రీనువైట్ల శైలి చాలా ప్రత్యేకం. యాక్షన్ కథాంశాలకు చక్కటి వినోదాన్ని జోడించి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ను అందించారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా �
Srinu Vaitla | టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని మూడో గీతం ‘వస
Aagadu Movie | సూపర్స్టార్ మహేశ్ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆగడు(). దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా రావడంతో మహేశ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ జనాలు ఎగబడి ఈ సిన�
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.
Viswam | గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకురానుంది.
యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు గోపీచంద్. మరో వైపు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. బుధవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా గోపీచంద్ తాజా చిత్రం ‘విశ్వం’ ను�