రాజకీయ కక్షలతో తమ ఇండ్లపై కొందరు దాడికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వన్ టౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బాపూజీనగర్కు చెందిన శ్రీనివాస్యాదవ్
Talasani | పంచ సూత్రాలను పాటించడం ద్వారానే మానవులు మోక్షాన్ని పొందగలుగుతారని సూచించిన మహనీయుడు మహావీర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నాంపల్లిలోన
BRS Candidate | పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కే దక్కుతుందని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గడ�
సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం గౌడ ఆత్�
గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ, మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే యాదవులకు క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
చిత్తశుద్ధితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్�
Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ ద్వారా గొప్ప అనుభూతి పొందవచ్చని మంత్రి హరీశ్రావు అన్నారు. నుమాయిష్ను మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు
పండుగలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్రేణుకుల సూచించారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి ప�
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రా�
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): అర్హులందరికీ మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నూతన మత్స్య సహకార సంఘాల రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ�
కుట్రదారులను కఠినంగా శిక్షించాలి : జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహబూబ్నగర్, మార్చి 4 : అందరి సంక్షేమానికి ప్రతిక్షణం ఆరాటపడే మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్య కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అ�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
పాల్వంచ, ఫిబ్రవరి 7: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం జంగయ్యగౌడ్ (85) ఆదివారం పాల్వంచ పట్టణం కాంట్రాక్టర్స్ కాలనీలోని స్వగృహంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సమాచా�
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలో పనులు 1161 గజాల్లో బహుళ అంతస్తు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం రేపు శంకుస్థాపన చేయనున్నమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, డిసెంబర్ 29: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ