ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. దర్శన ఏర్పాట్లు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని.. శనివారం తెల్లవారుజామున సుప్రభ�
కొడంగల్ శ్రీమహాలక్ష్మీవేంకటేశ్వరుడి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే పూజా విధానాన్నే ఇక్కడ పాటించడం ఈ ఆలయం ప్రత్యేకత.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు �
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ�
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు �
తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar reddy) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని (Sri Venkateshwara swamy) దర్శించుకుని మొక్కుల
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు
భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న శ్రీవారి బ్రేక్ దర్శనాల�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుద�