భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో �
Sri Seetha Ramachandra Swamy | వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పంచరాత్ర ఆగమానుసారంగా స్వామివార్లకు పూజలు నిర్వర్తించి పురుషోత్తముడిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
శుక్రవారం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరు భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు 108స్వర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. ఉదయం అంతరాలయంలోని ధృవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున ఆ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వరూప సేవను సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సర్వ దేవతలను ఒకే వేదికపైకి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఓ వైపు ధూప, దీపాలు, మరో వైపు ఆస్థాన హరిదాస�
Bhadrachalam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం క్షేత్రం ముస్తాబైంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్�
మహాపట్టాభిషేకం| బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది.