గ్రేటర్లో ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ పనుల్లో ప్రాజెక్టు విభాగం అధికారులు జాప్యం చేస్తుండటం పట్ల కమిషనర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్త
స్ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్�
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు..పూర్తయ్యే నాటికి ఉండటం లేదు. ప్రతి పనిలో 20 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇందులో �
Revanth Reddy | గోషామహాల్ స్టేడియంలో వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్�
SRDP | వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు. దీనికి కారణం బల్దియాలో పనులు చేస్తే సకా�
హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ (SRDP) పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హై సిటీ’ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ�
అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మరిన్ని హంగులను సమకూర్చుతుందని భావించిన గ్రేటర్ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మొండి ‘చెయ్యి’ చూపించింది.
రాష్ట్ర ప్రగతికి హైదరాబాద్ మహానగరం గుండెలాంటింది. కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, మెట్రోలతో పాటు ఐకానిక్ కట్టడాలు, అభివృద్ధి, సంక్షేమంలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింద�
బడ్జెట్ ముసాయిదాపై జీహెచ్ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్ను ‘ఏ’ కేటగిరీగా, ఇతర సంస్థల �
గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా ప్రతి ఏటా తరహాలోనే 2023లోనూ కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి.. అనేక సమస్యలకు శాశ్వత పర