అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన పద్దులపై చర్చించ
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ).. ఈ పథకం అమల్లోకి వచ్చాక నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా చోట్ల సాఫీ ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం రూ. 5112.36
ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
Minister KTR | రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి
గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. దీనికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని రహదారుల అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతుండటమే.
బల్దియా ఆధ్వర్యంలో అమలవుతున్న మౌలిక వసతులు, రవాణా, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, యూబీడీ, చెరువుల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ బృందం
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. దేశంలోని ఏ ఇతర నగరాల్లో లేనంత వేగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
Minister KTR | రాజధాని హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ పైవంతెనను మంత్రి కేటీఆర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం కంపెనీల కార్యకలాపాల నిర్వహణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఎంతో కీలకంగా మారా యి. ఈ జీసీసీలకు ఇప్పుడు హైదరాబాద్ వేదికవుతున్నది. కొన్ని పెద్ద కంపెనీల�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఇన్నర్రింగ్రోడ్డు మార్గంలో రూ.9.28
Aramghar Flyover | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి