ఒకవైపు నిధుల సమీకరణ.. మరోవైపు అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే హైదరాబాద్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే చర్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌ
కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైర�
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని �
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) అన్నారు. తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు.
దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఎస్ఆర్డీపీలో 36వ ప్రాజెక్టుగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్బ్రిడ్జిని శనివారం మంత్రి కేట�
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
CM KCR | హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే మూడు, నాలుగేండ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పే
KTR | హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో వరదలు వస్తే వరద సాయం చేయడు.. బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తడు అని కిషన
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా పెరుగుతున్న జనాభా - విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బహుముఖ వ్యూహ�
ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు జీహెచ్ఎంసీ శాశ్వత చెక్ పెట్టనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం ఇటీవల రైల్వే శాఖ తో చర్చించింది. ఫలితంగా వ్యూహా�
Telangana Decade Celebrations | దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి �