ఈ ఎన్నికల్లో క్రీడాకారులు సైతం ఎన్నికల బరిలో దిగి తమ సత్తాను ప్రదర్శించుకున్నారు. బెంగాల్లో టీఎంసీ తరఫున పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కాంగ్రెస్ దిగ్గజ నేత అధీర్ రంజన్ను ఓటమి బాట పట్టిం�
జాతీయ స్థాయి సబ్ జూనియర్ (బాలిక విభాగం) సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు అద్భు త ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఉన్న ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక�
సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు బల్దియా సిద్ధమవుతున్నది. వేసవిలో 6 నుంచి 16 ఏండ్లలోపు పిల్లలకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నిష్టాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వేసవి శిక్షణ తరగతులను
క్రీడాకారులు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య సూచించారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో �
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని, గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ కప్కే దకిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడ�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7,8 తేదీల్లో జరిగిన అండర్-15 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 20 మంది వివిధ కేటగిరీల్లో సత్తా చాటారు.
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 56వ సీనియర్ రాష్ట్ర స్థాయి 2023-24 ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం డీఐఈఓ కె.నారాయణరెడ్డి, ఖో-ఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రార�
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
పట్టణ పరిధిలోని పెంచికల్ పహాడ్లో చేపడుతున్న అవుట్ డోర్ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులను ఆదేశించారు. స్టేడియం పనులను గురువారం ఆయన పర�
67వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్- 2024 అండర్ 17 కబడ్డీ పోటీలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మ�
ఖమ్మంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అథ్లెట్లు 8 బంగారు, 8 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు.
గజ్వేల్లో 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఒలింపిక్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఈనెల 11వ తేదీ నుంచి జరుగనున�
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీ య స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన క్రీడాకారిణులు ఆత్రం స్వప్న, రిక్కల విష్
క్రీడల్లో ప్రతిభ చాటి క్రీడాకారులు రాణించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సెక్రటరీ రమేశ్బాబు అన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల,�