నాలుగు ఐటీడీఏల పరిధిలో జోనల్ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఈ నెల 28 నుంచి జనవరి 4వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 హాకీ పోటీలకు నల్లగొండ పట్టణానికి చెందిన సింగం మధు, రావుల గణేశ్, ఎండీ ఫైజాన్ ఎంపికైనట్లు నల్లగ
రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటాలని ఐటీడీఏ పీవో అంకిత్ క్రీడాకారులను కోరారు. ఏటూరునాగారంలోని కుమ్రంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే గిరిజన పాఠశాలల జోనల్ స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమ�
క్రీడా కారులు జాతీయ స్థాయిలో ప్రతి భను చాటి అంతర్జాతీయ సాయ్థి లో రాణి ంచాలని జిలా ్ల అదనపు కలెక ర్ట్ తిరుపతి రావు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని బాల కిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 67వ రాష్�
ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీంతోనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తు వస్తున్న ఆదిలాబాద్ క్రికె
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామస్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందతి. ఒకప్పుడు రాష్ట్రస్థాయి పోటీలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే జరిగేవి. కానీ నేడు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లాంటి �
ఆట అంటే.. వినోదం! బ్లాక్బస్టర్ సినిమా అంత ఉత్కంఠ భరితం. షేక్స్పియర్ డ్రామాలో లేనంత నాటకీయత. వెబ్సిరీస్ను మరిపించే కొత్తదనం. కాబట్టే, క్రికెట్తో ఆరంభమైన లీగ్ మానియా ప్రతి క్రీడకూ విస్తరించింది. దీన