క్రీడలపై ఆసక్తి ఉన్నవారు శిక్షకులుగా రాణించాలని ఆశించేవారికి అపారమైన అవకాశాలు ఉన్నాయని టీజీ పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్కుమార్ అన్నారు. టీజీ పీఈ -సెట్ 2025 ఎంపికల్లో భాగంగా పాలమూరు యూనివర్సి�
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు అ�
ఆసియన్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అండగా నిలుస్తామని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ వెల్లడించింది. ఈనెల 15తేదీ నుంచి తైవాన్లో జరుగబోయే ఈ పోటీలకు సాంఘిక సంక్షేమ
తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన�
క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మండలకేంద్రం లో రెండురోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్ 14,17 రెజ్లింగ్ పోటీలను శ�
క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని పేట్సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సౌత్జోన్ సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ �
‘సిటీ ఆఫ్ లవ్'గా పిలుచుకునే పారిస్లో ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులు ఆటలతో పాటు తమ జీవిత భాగస్వాములనూ కలుసుకున్నారు. ‘ప్రేమ నగరి’లో 8 జంటలు తమ ప్రేమను వ్యక్తపరచడమూ ఒక రికార్డే.
నిత్య సాధనతో నైపుణ్యం పెంపొందుతుందని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన�
క్రీడా ప్రాంగణాల నిర్వహణ లోపం క్రీడాకారులకు శాపంగా మారుతున్నది. గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీ యస్థాయి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం తో సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అసోసియేషన్, �
హైదరాబాద్లో త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికైన్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్కుమా ర్, ప్రధాన కార
వరంగల్ జిల్లా హన్మకొండలో జరుగుతున్న 10వ తెలంగాణ సీనియర్స్, కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పేట జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటి 12 పతకాలు సాధించారు. అండర్-8 విభాగం 150 మీటర్ల పరుగుపంద�