ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్తో పాటు అరుంధతి చౌదరీ టోర్నీలో కనీసం కాంస్య పతక�
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 529 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 247 పరుగులకే పరిమితమయ్యారు.
POCSO Act: భారత స్టార్ హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత అయిన వరుణ్ కుమార్పై బెంగళూరు పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. వరుణ్ కుమార్ తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్�
యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర (240; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
Yashasvi Jaiswal | ఇంగ్లండ్తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఇలాకాలో సంబురాలు జరుగుతున్నాయి. యశస్వి స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్లోని బదోహిలో క్రికెట్ అభిమానులు సంబురాలు �