కటక్: అల్టిమేట్ ఖోఖో సీజన్-2లో తెలుగు యోధాస్కు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 24-41 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
గుజరాత్ తరఫున సాంకేత్ కదమ్ 12 పాయింట్లతో స్టార్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సాంకేత్కు తోడు రాజ్యవర్ధన్, సుయాశ్, అభినందన్ పాటిల్ గుజరాత్ విజయంలో కీలకమయ్యారు.