కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) వేదికగా రాష్ట్ర జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగాయి. ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 200 మందికి పైగా
భారత స్టార్ క్రికెటర్ రింకూసింగ్, యువ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా పెండ్లిపై వస్తున్న వార్తలకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు స్పష్టత ఇచ్చారు. ‘రింకూ, ప్రియా పెండ్లి ఖరారైం�
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో సోమవారం పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా.. పటిష్ట న్యూజిలాండ్ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నైజీరియా 2 పరుగుల తేడాతో గెలి�
ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మరో బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి సిద్ధమైంది. జకర్తా వేదికగా మంగళవారం నుంచి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టో
కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర (రూ.27 కోట్లు) దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సారథిగా నియమితుడయ్యాడు.
దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చి�
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
అరంగేట్రం ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ అదరగొడుతున్నది. గ్రామీణ క్రీడలో తమకు తిరుగులేదని చాటిచెబుతూ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం జరిగిన వేర్వేరు సెమీస్ మ్య
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.
విజయ్ హజారే వన్డే టోర్నీని కర్నాటక రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కర్నాటక 36 పరుగుల తేడాతో విదర్భపై అద్భుత విజయం సాధించింది. కర్నాటక నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యఛేదనల�
ఐటీఎఫ్ డబ్ల్యూ50 ఈవెంట్లో భారత టెన్నిస్ స్టార్ అం కితా రైనా అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అంకిత, నైత బేన్స్(బ్రిటన్)జోడీ విజేతగా నిలిచింది.
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ జోరు కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్త�