ఉమ్మడి జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ�
భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు,
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పీఆర్పల్లి కేతకీ సంగమేశ్వరాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు. దీప కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా గెలుగొంది
డెమోక్రాట్ అభ్యర్థి, భారత సంతతకి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆమె పూర్వీకులు నివసించిన తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామప్రజలు శ్రీ ధర్మ శాస్తా ఆలయంలో మంగళవార�
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్గడ్డల�
రామలింగేశ్వర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. పౌర్ణమి సందర్భంగా గురువారం మండల పరిధిలోని పాంబండ రామలింగే�
తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చేదే ‘ఉగాది’. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఎన్నెన్నో ఆనందానుభూతులు, ఆటుపోట్లను మిగిల్చిన శోభకృత్ నామ సంవత్సరం, క్రోధి నామ సంవత్సరాన్ని స్వాగతిస
మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి, చల్లంపల్లి, రావిచేడ్ గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసా
శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం శ్రీగిరి క్షేత్రం కిక్కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయ�
సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం ఆలయం నుంచి పురవీధులగుండా నిర్వహించ�
మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది.