ఆ సీటు వదలాలంటే వారికి నచ్చడం లేదు.. ఏళ్ల తరబడి అదే సీటులో కొనసాగుతున్నా ఆ కుర్చీపై మక్కువ తీరడం లేదు. హెచ్ఎండీఏలో జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యుటేషన్పై కొందరు ఇంజినీర్లు ఎలక్ట్ర�
నగరంలోని రామ్నగర్ సెక్షన్ జమిస్తాన్పూర్కు చెందిన ఓ ఇంటికి సంబంధించి రూ.8.24లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉంటేనే ఇస్తామంటూ నిబ
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
విద్యుత్శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్న�
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(దక్షిణ డిస్కం)లో పోస్టింగ్స్, అదనపు బాధ్యతలప్పగించడం వింతలను తలపిస్తున్నది. ఒక క్యాడర్ పోస్టుకు అంతకు పైస్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించగా, మరో క్యాడర్�
గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్కు చెం�
విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సం�
గ్రేటర్లో చిన్నపాటి గాలి వీచినా.. తేలికపాటి వర్షం కురిసినా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గంటల కొద్దీ బ్రేక్డౌన్లతో సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో గాలివాన వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవడం, హైఓల్�
‘మిస్టర్ టెన్ పర్సెంట్' పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకు
నగరంలో విద్యుత్ స్తంభాలపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన కేబుళ్ల తొలగింపు ప్రక్రియను ఎస్పీడీసీఎల్ చేపట్టింది. ఈ కేబుళ్లను తొలగించాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేకసార్లు కేబుల్ ఆప
ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.