నగరంలో విద్యుత్ చౌర్యం ఎస్పీడీసీఎల్కు తలనొప్పిగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం వెరసి దక్షిణ డిస్కం కోట్లరూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. డిస్కంలు కొనుగోలు చేస్తున్న �
దక్షిణ విద్యుత్ నియంత్రణ మండలి 2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదు. శనివారం ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపట్టారు. విద్యుత్ పంపిణీలో సమస్య
విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు రెండురోజులుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. �
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉత్తర ప్రాంతానికి, రెండోది దక్షిణ ప్రాంతానికి సేవలందిసున్నాయి. తాజాగా ప్రభుత్వం మూడో డిస్కంను తెరమీదికి �
దక్షిణ డిస్కంలో మహిళా ఉద్యోగినుల పట్ల వివక్ష కొనసాగుతున్నదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మింట్కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కీచక ఉద్యోగి వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథ
ఆ సీటు వదలాలంటే వారికి నచ్చడం లేదు.. ఏళ్ల తరబడి అదే సీటులో కొనసాగుతున్నా ఆ కుర్చీపై మక్కువ తీరడం లేదు. హెచ్ఎండీఏలో జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యుటేషన్పై కొందరు ఇంజినీర్లు ఎలక్ట్ర�
నగరంలోని రామ్నగర్ సెక్షన్ జమిస్తాన్పూర్కు చెందిన ఓ ఇంటికి సంబంధించి రూ.8.24లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉంటేనే ఇస్తామంటూ నిబ
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
విద్యుత్శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్న�
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(దక్షిణ డిస్కం)లో పోస్టింగ్స్, అదనపు బాధ్యతలప్పగించడం వింతలను తలపిస్తున్నది. ఒక క్యాడర్ పోస్టుకు అంతకు పైస్థాయి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించగా, మరో క్యాడర్�
గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్కు చెం�
విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సం�