గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
‘బాకీ ఉన్నామా.. వదిలేయ్. మనసారే ఉన్నాడు కదా.. కొత్త కనెక్షన్కు అప్లై చేయి. బాకీలో కొంత మొత్తం ఆయనకే సమర్పించుకుంటే కొత్త కనెక్షన్ వస్తుంది. పాత ముచ్చట వదిలేయండి’ అంటూ మేడ్చల్ జిల్లాలో ఒక సర్కిల్కు చెం�
విద్యుత్తుశాఖలో జరిగే ప్రతీ ఒప్పంద పనిలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడం సహజమే అని ఆరోపణ ఉంది. కానీ ఆ కమీషన్లలో తమకు రావలసినంత రాలేదంటూ నెలరోజులుగా దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సం�
గ్రేటర్లో చిన్నపాటి గాలి వీచినా.. తేలికపాటి వర్షం కురిసినా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గంటల కొద్దీ బ్రేక్డౌన్లతో సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో గాలివాన వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవడం, హైఓల్�
‘మిస్టర్ టెన్ పర్సెంట్' పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకు
నగరంలో విద్యుత్ స్తంభాలపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన కేబుళ్ల తొలగింపు ప్రక్రియను ఎస్పీడీసీఎల్ చేపట్టింది. ఈ కేబుళ్లను తొలగించాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేకసార్లు కేబుల్ ఆప
ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెంద
కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
మీటర్ కావాలంటే రూ.35 వేలు.. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే కెపాసిటీని బట్టి రూ.50 వేల చొప్పున రూ.3లక్షలు.. ఇవి డిపార్ట్మెంట్ నిర్ణయించిన ధరలు కావు. కొందరు అధికారులు డిసైడ్ చేసిన రేట్లు.
వేలాడే తీగలు.. తెగిపడ్డ కేబుళ్లు.. స్తంబాలకు విద్యుత్తు సరఫరా.. వర్షాలు, గాలులు.. పంట రక్షణ కంచెలు.. ఇలా పలురకాలుగా కరెంటు మనుషులు, పశువుల ప్రాణాలను కబళిస్తున్నది. దక్షిణ తెలంగాణ డిస్కమ్ పరిధిలోనే 2019 నుంచి 2025 �
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు గత పది నెలలుగా ఏడుగురు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏడీఈ కార్యాలయంలో సతీశ్ లంచం తీసు�