ఫిఫా ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. అమెరికాపై ఘన విజయం సాధించిన జోష్లో ఉన్న బెల్జియం.. శుక్రవారం అర్ధరాత్రి జరిగే క్వార్టర్స్లో అజేయంగా దూసుకుపోతున
FIFA World Cup: ఫిఫా వరల్డ్కప్లో పోర్చుగల్ పోరాటం ముగిసింది. రౌండ్16 మ్యాచ్లో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో నెగ్గింది. దీంతో సూపర్స్టార్ క్రిస్టియానో రోనాల్డో అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. శుక్రవారం కాలిఫ�
మాజీ చాంపియన్ స్పెయిన్ 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిక్వార్టర్ చేరుకుంది. సౌదీ అరేబియా, ఉరుగ్వేపై విజయాల జోరు కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్ అందుకుంది.
FIFA World cup: రౌండ్32లో స్పెయిన్ ఈజీ వియాన్ని నమోదు చేసింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్16లోకి వెళ్లింది. స్పెయిన్ ప్లేయర్ మైఖేల్ ఒయర్జబల్ రెండు గోల్స్ చేసి జట్టు �
Europe : యూరప్ ఎండలతో అట్టుడికిపోతోంది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోత, వడదెబ్బలతో అల్లాడుతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా యూరప్లో 1,300 మ�
Bluetooth | ఒక బ్లూటూత్ పేరు (Bluetooth name) విమానంలోని సిబ్బందిని కంగారు పెట్టింది. దాంతో ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించి, విమానాన్ని యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా స్పెయిన్ (Spain) కు వెళ్లాల్సిన విమానం అమెరి
Jet 2 flight | విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ (Pilot) కు గుండెపోటు (Heart Attack) వచ్చిన ఘటన స్పెయిన్లో చోటుచేసుకుంది. విమానం టెనెరెట్ నుంచి బర్మింగ్హామ్కు వెళుతున్న జెట్2 విమానంలో పైలట్కు గుండెపోటు వచ్చి�
ట్రంప్నకు మరో నాటో దేశం షాకిచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా నడిచింది. తమ కీలక వైమానిక స్థావరమైన సిసిలీలో అమెరికా యుద్ధ విమానాల ఆపరేషన్లపై నిషేధం విధించింది.
Italy | తమ వైమానిక స్థావరాల్లో అమెరికా (USA) సైనిక విమానాలు దిగడానికి ఇటలీ (Italy) అనుమతి నిరాకరించింది. అమెరికాకు తమ గగనతలాన్ని మూసివేయాలని ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా (International Media) వర్గాలు వెల్లడిం�
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది.
Train Crash: స్పెయిన్లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దక్షిణ స్పెయిన్లోని అడముజ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.