మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.
ఆస్తి కోసం సొంత సోదరుడిని అన్న, తమ్ముడు, తల్లిదండ్రి స్నేహితులతో కలిసి హత్యచేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయ
సమాజ హితం కోసం బాధ్యతాయుతంగా పని చేయడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో మంగీ గ్రామంలో మెడిలైఫ్ హాస్పిట�
సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బైకులను చోరీ చేస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ శ్రీనివాసరావు వె
వాంకిడి మండల కేంద్రం నుంచి దాబా గ్రామం వరకు పోలీసుల మొహరింపు.. శైలజకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన బంధువులు సైతం గ్రామంలోకి వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు.. మీడియాకు నో ఎంట్రీ.. మృతురాలి ఇంటిచుట్టూ ఎటుచూసిన�
వివిధ చోరీ కేసు ల్లో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన అలం�
Telangana | భారత్మాల రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం గట్టు మండలం లో పర్యటించారు. తప్పెట్లమొర్సు, ఆరగిద్ద ప్రాంతాల్లో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఎస
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు స్టేజిపైనే కొట్టుకున్నారు. పరస్ప రం కుర్చీలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో నిర్వహించిన కుల గణన సమావేశంలో ఈ ఘర
రాష్ట్రంలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్, డీఎస్�
జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
యువత మహ నీయుల అడుగుజాడల్లో నడవాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పా