సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో సర్వేనంబర్ 174/28 స్థలంలోని కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న ఆల్పాజోలాన్ని టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట�
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఈవీఎంలను ఎన్నికలు అధికారులు నర్సాపూర్లోని రెండు స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. నర్సాపూర్ పట్టణంలోని బీవీఆ�
భద్రతపై ప్రత్యేకమైన అవగాహనతోనే పరిశ్రమల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ రూపేశ్ తెలిపారు. గురువారం మండలంలోని బొంతపల్లి హెటిరో పరిశ్రమ యూనిట్ -1లో పారిశ్రామిక ప్రతినిధులతో ఎస్పీ ఎ�
ఐదు వందల టన్నుల రేషన్ బియాన్ని సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు రైస్మిల్పై దాడి చేసి పట్టుకున్నారు. దాదాపు రూ.2.15 కోట్ల విలువైన బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవా�
పటాన్చెరు పట్టణ సమీపంలోని పటేల్గూడకు వెళ్లేదారిలో ప్రధాని మోదీ నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ శుక్రవారం పరిశీలించారు. ఈనెల 5న ప్రధాని సంగారెడ్డి(కంది) నుంచి మహ
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని సంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన సుచించారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరి
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా
పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, పరిస్థితులను బట్టి క్షణికావేశంలో నేరాలు చేస్తారని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. శుక్రవారం పోలీస్ కల్యాణ మండపంలో రౌడీమేళా కార్యక్రమంలో భాగంగా సత్ప్రవర్తన కలిగి ఉండాల�
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రా ల్లో పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ రూపేశ్ ఆదేశాల మేరకు పారిశ్రామికవాడలో జరుగుతున్న గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై నిఘా పెట్టార�
సమాజంలో ప్రజలకు పోలీసు యంత్రాంగంపై ఉన్న అపోహలను తొలగించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులపై ఉందని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన�
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు రిజర్వు పోలీసు సిబ్బంది పాటుపడడంతో పాటు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ మైదానంలో ఆర�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధి
నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుం�
సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్�