సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధి
నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుం�
సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్�
విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివా