సుజాతనగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకు�
పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రతరం చేసిందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. మండలంలోని వినోభాన
రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి జి�
భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆన్లైన్ లింకును రూపొందించినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్
అన్ని పోలీస్స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్, కోర్టు డ్యూటీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీఎస్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, కో
మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్కుమార్, �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచన�
విద్యార్థులు చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని, ఎంచుకున్న ఆటలో ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల�
ఈ నెల 14వ తేదీన కొత్తగూడెం క్లబ్లో జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు జరుగనున్నట్టు జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకులు సోమవారం జిల్ల�
మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ అలాగే ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన సందర్శించార
వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం �
పోలీసు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ప్రతీ కేసులోనూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని సబ�
వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు.
మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం