ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష�
అమాయక గిరిజనులను మావోయిస్టులు తమ పార్టీలోకి తీసుకొని స్వార్థానికి వాడుకుంటున్నారని, వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ‘ఆపర�
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధి�
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐ ఓట్ ఫర్ షూర్ అంటూ పోస్టాఫీస్ స�
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వ
ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 15 రోజులుగా నిర్వహిస్తున్న ‘డీ-మొబిలైజేషన్�
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్స్టేషన�