దక్షిణ మధ్య రైల్వే జోన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో టర్మినల్ పనులు మూడేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. గత డిసెంబర్ నాటికే టర్మినల్ పూర్తి కావాల్సి ఉన�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �
సంక్రాంతి పండుగ సందర్భంగా 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 27 వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-
Trains cancelled | దక్షిణ మధ్య రైల్వే జోన్(South Central Railway Zone) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనుల వల్ల పలు రైలు మార్గాలలో ఆరు రైళ్లను రద్దు చేస్తూ(Trains cancelled) సోమవారం రైల్వే అధికారులు తెలిపారు. మిరాజ్-పార్లీ, కల్హాపూర్�
రాష్ట్ర ఇంధన శాఖ, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేసే అవార్డుల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏడు పురస్కారాలు దక్కించుకున్నది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పాట్నా-సికింద్రాబాద్, భరణి-కోయంబత్తూర్, దనపూర్-సికింద్రాబాద్, బెంగళూర్-దనపూర్ వంటి పలు రైల్వే స్టేషన్ల పరిధిలో 17 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు మంగళవారం ఆధికారుల
రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెక్లెస్ రోడ్లోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ‘రైల్వే కోచ్ రెస్టారెంట్'ను సోమవారం రైల్వే అధికారుల�
తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం వి