హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలు మళ్లీ దారిమళ్లింది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడవాల్సిన ఈ రైలును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్కు పంపించేసింది.
రైళ్ల రాకపోకలు సాఫీగా సాగిపోవడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ డివిజన్ పరిధిలోని మూడో రైలు మార్గాన్ని స్టేషన్ల వారీగా అభివృ
కేంద్రం తెలంగాణపై అన్నిరంగాల్లో వివక్ష చూపుతున్న సంగతి తెలిసిందే. అందులో వందేభారత్ కూడా చేరిపోయింది. ఈ హైస్పీడ్ రైళ్ల కేటాయింపులో తెలంగాణ పట్ల సవతి ప్రేమ స్పష్టమవుతున్నది.