బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. జొహన్నెస్బర్గ్లో బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యుల
పాకిస్థాన్ క్రికెటర్లు షహీన్ షా అఫ్రిది, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్కు ఐసీసీ షాకిచ్చింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ముగ్గురూ.. సఫారీ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను క్ర�
ICC Womens U-19 T20 WC Final | వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
U-19 Women's T20 World Cup | కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో యువ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడ�
త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్లు జరగాల్సి ఉన్నప�
సొంతగడ్డపై వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికా మరో క్లీన్స్వీప్తో దుమ్మురేపింది. తమ దేశ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ను రెండు టెస్టులలోనూ ఓడించి సిరీస్ను 2-0తో గెలుచుకుంది.
పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా గ
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది. స్వదేశంలో పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో సఫారీలు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఈ టోర్నీలో సగర్వంగా ఫైనల్ పో�
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఉపాధి కోసం ఈ ఏడాది జూలై
స్వదేశంలో పాకిస్థాన్తో ఆడుతున్న తొలి టెస్టు మొదటి రోజే మ్యాచ్పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సఫారీలు.. తొలి ఇన్నింగ్స్లో పాక్ను 211 పరు�
పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించారు.