Sons Kill Parents, Jump In Front Of Train | ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్న తల్లిదండ్రులను హత్య చేశారు. ఆ తర్వాత రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి అనారోగ్యం వల్ల అప్పులపాలు కావడంతో వారిద్దరూ ఇలా చేసినట్లు పోలీసుల దర్య�
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, నటనతో పాటు డ్యాన్స్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిం�
Sons Kills Elder Parents | ఒక వృద్ధ జంట ఆస్తిపై లాయర్ కన్నువేశాడు. వారి మూడు షాపులను మోసపూరితంగా స్వాధీనం చేసుకుని అమ్మేశాడు. తనపై ఫిర్యాదు చేయడంతో వారి హత్యకు ప్లాన్ వేశాడు. డబ్బు, బహుమతులను ఎర వేసి కుమారులతోనే వారి తల�
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
తన ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆస్తులు పంచుకొని పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు మంగళవారం జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ను వేడుకుంది.
Village Headman Kills Man | కుమారుడి నామకరణ కార్యక్రమానికి ఆహ్వానించని వ్యక్తిపై గ్రామ పెద్ద ఆగ్రహించాడు. ఆ వేడుక జరిగే చోటుకు అతడు వెళ్లాడు. గన్తో కాల్పులు జరిపి ఆ వ్యక్తిని హత్య చేశాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థా�
Woman, Lover Arrested | భర్త, పిల్లలకు విషం ఇచ్చి చంపేందుకు భార్య, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో భర్తను కత్తితో పొడిచి చంపేందుకు యత్నించారు. తప్పించుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్య, ఆమ�
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
Woman, Sons Kill Husband's Second Wife | మొదటి భార్య, ఆమె పిల్లలు కలిసి భర్త రెండో భార్యను హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తికోసం కన్న తండ్రినే కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాసలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాసకు చెందిన పడాల కమలాకర్(60) వ్యవస
Woman, Sons Kills Man | తన కూతురుతో యువకుడికి సంబంధం ఉందని ఆమె తల్లి అనుమానించింది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ వ్యక్తి, అతడి తల్లిపై గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణిం�