Mother Drowns Sons | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీస�
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
Madhya Pradesh Assembly Elections | కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులే ఉన్నారు.
stabbed to death | తండ్రితో సహజీవనం చేస్తున్న మహిళతోపాటు తాతను ఇద్దరు మనవళ్లు కత్తితో పొడిచి చంపారు. (stabbed to death )కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది.
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి రోడ్డెక్కాడు. బాధితుడి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లికి చెందిన కట్ల బుచ్చయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవీందర్ కరీంన�