Jagtial | ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాకరించారు. రోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మానవత్వం లేకుండా ప్రవర్తించారు.
కనిపెంచిన తల్లిపై నలుగురు కొడుకులు కర్కశత్వం చూపిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. మూడోవాడైన శ్రీనివాస్ వద్ద రాజవ్వ ఉ�
Woman, Daughter, Sons Shot Dead | మహిళ, ఆమె కుమార్తె, కుమారులు కాల్పుల్లో మరణించారు. ఇంట్లోని బెడ్ రూమ్స్లో వారి మృతదేహాలను పోలీసులు గమనించారు. గంట తర్వాత నిర్మాణ స్థలం వద్ద ఆమె భర్త మృతదేహాన్ని గుర్తించారు.
Sons Burnt Alive Mother | ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Woman Murders Daughter | కుమార్తె అత్యాచారానికి గురి కావడం వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని తల్లి భావించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసింది. బెయిల్పై విడుదలైన అత్యాచార నిందితుడు ఆమెను కాల్చి �
Mother Drowns Sons | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీస�
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
Madhya Pradesh Assembly Elections | కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులే ఉన్నారు.
stabbed to death | తండ్రితో సహజీవనం చేస్తున్న మహిళతోపాటు తాతను ఇద్దరు మనవళ్లు కత్తితో పొడిచి చంపారు. (stabbed to death )కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది.
తప్పటడుగులు వేసే పిల్లలను సన్మార్గాన నడిపించి, గోరుముద్దలు తినిపించి అమ్మ నేడు ఆ కన్న కొడుకులకు చేదైపోయింది. బుడిబుడి అడుగులు నేర్పించిన అమ్మ ఆస్తిపాస్తులు అడిగిందని ఆగర్భ శత్రువయ్యింది. చివరికి ఆ వృద�
కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి రోడ్డెక్కాడు. బాధితుడి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లికి చెందిన కట్ల బుచ్చయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవీందర్ కరీంన�